వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఘంటసాల భవనానికి మంగళంపల్లిశ్రీకారం
విజయవాడఃవిజయవాడ ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సంగీత, నాట్య కళాశాల భవనం గురువారం ప్రారంభమైంది. ప్రముఖ సంగీత విద్యాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ చేతులమీదగా గురువారం విజయవాడలోని సత్యనారాయణపురంలో ఈ సంగీత కళాశాల భవనం ప్రారంభమైంది. ఈ భవనం నిర్మాణం నిధులు లేక ఎన్నోఏళ్ళుగా నిలిచిపోయింది. స్థానికులు చందాలు వేసుకొని ఎట్టకేలకు ఈ భవనాన్ని పూర్తి చేశారు.
Comments
Story first published: Thursday, February 7, 2002, 23:53 [IST]