వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణాతీరంలో ఉత్సవ కోలాహలం
విజయవాడః ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ టూరిజం ను అభివృద్ధి చేసే లక్ష్యంతో తలపెట్టిన కృష్ణా ఉత్సవాలను గురువారం ప్రారంభించింది. బందరు, మంగినపూడి బీచ్, దివిసీమ,విజయవాడల్లో గురువారం నాడు ఏకకాలంలో ఈ ఉత్సవాలు రంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, వాణిజ్యపన్నుల శాఖ మంత్రివిజయరామారావు తదితరులు కృష్ణా ఉత్సవాల ప్రారంభోత్సవంలా పాల్గొన్నారు.
ఈ
సందర్భంగా
రాష్ట్రపర్యాటక
శాఖ
మంత్రి
శ్రీనివాసయాదవ్
కష్ణానదిలో
వున్న
భవానీ
ఐలాండ్
ను
సందర్శించారు.
130
ఎకరాలవిస్తీర్ణంలో
వున్న
ఈ
ద్వీపాన్ని
ప్రధాన
పర్యాటక
కేంద్రంగా
తీర్చిదిద్దేందుకు
కృషి
చేస్తామని
మంత్రి
చెప్పారు.
Comments
Story first published: Thursday, February 7, 2002, 23:53 [IST]