వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయిని కలిసినసింగ్‌, మిశ్రా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల్లోఅపజయం పాలైన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు కల్‌రాజ్‌మిశ్రా సోమవారం ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికివివరించారు.

ఈ సమావేశంలో బిజెపి అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి, మాజీ అధ్యక్షుడు కుశ్‌బావ్‌ ఠాక్రేహాజరయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేయాలా; ప్రతిపక్షంలో కూర్చోవాలా అనేవిషయంపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో రెండు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నందున నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్లమెంటరీ బోర్డుకుఅప్పగించాలనే అనుకున్నట్లు సమాచారం. రాజ్‌నాథ్‌సింగ్‌, కల్‌రాజ్‌ మిశ్రాలు కూడా మంగళవారం జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశానికిహాజరై రాష్ట్రంలో బిజెపి ఓటమికి గల కారణాలనువివరిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X