వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్పేయిని కలిసినసింగ్, మిశ్రా
న్యూఢిల్లీ:
శాసనసభ
ఎన్నికల్లోఅపజయం
పాలైన
నేపథ్యంలో
రాష్ట్రంలో
నెలకొన్న
రాజకీయ
పరిస్థితిని
ఉత్తరప్రదేశ్
ముఖ్యమంత్రి
రాజ్నాథ్సింగ్,
భారతీయ
జనతా
పార్టీ
(బిజెపి)
రాష్ట్రాధ్యక్షుడు
కల్రాజ్మిశ్రా
సోమవారం
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయికివివరించారు.
ఈ విషయంలో రెండు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నందున నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్లమెంటరీ బోర్డుకుఅప్పగించాలనే అనుకున్నట్లు సమాచారం. రాజ్నాథ్సింగ్, కల్రాజ్ మిశ్రాలు కూడా మంగళవారం జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశానికిహాజరై రాష్ట్రంలో బిజెపి ఓటమికి గల కారణాలనువివరిస్తారు.
Comments
Story first published: Monday, February 25, 2002, 23:53 [IST]