వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అన్ని జిల్లాల్లో పేదరిక నిర్మూలన పథకం
హైదరాబాద్ః రాష్ట్రంలోపేదరిక నిర్మూలనకు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్రఉపాధి శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆరు జిల్లాలకే పరిమితంఅయిన డి.పి.ఐ.పి. పధకాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింప చేస్తున్నామని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రజల ఉద్ధరణకు పలు చర్యలు చేపడతున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వంబడ్జెట్ లో నామమాత్రంగా నిధులు కేటాయించిందంటూ ప్రతిపక్షాలు సోమవారం నాడుఅసెంబ్లీలో ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి.
Comments
Story first published: Monday, February 25, 2002, 23:53 [IST]