ఎస్పి శాసనసభా పక్ష నేత ములాయం
లక్నో: ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ (ఎస్పి) శాసనసభ్యులు తమ శాసనసభా పక్ష నాయకుడిగా ములాయం సింగ్ను ఎన్నుకున్నారు. లక్నో సమాజ్వాదీ పార్టీ శాసనసభ్యులు మంగళవారం సమావేశమై తమ నాయకుడ్ని ఎన్నుకున్నారు.
అత్యధిక
స్థానాలు
గెల్చుకున్న
పార్టీ
తమదేఅయినందున
తమను
ప్రభుత్వ
ఏర్పాటుకు
గవర్నర్
ఆహ్వానించాలని
ములాయం
సింగ్
అన్నారు.
తమ
మెజారిటీని
సభలో
నిరూపించుకుంటామని
ఆయన
చెప్పారు.
తమకు
ఇండిపెండెంట్ల,
ఇతర
చిన్న
గ్రూప్ల
మద్దతు
ఉన్నదని
ఆయనఅంటున్నారు.
ఉత్తరప్రదేశ్
బిజెపి
శాసనసభ్యులు
తమ
నాయకుడిగా
రాజ్నాథ్
సింగ్ను
ఎన్నుకున్నారు.ఉత్తరప్రదేశ్లో
ప్రభుత్వం
ఏర్పాటు
చేసేందుకు
సమాజ్
వాది
పార్టీ
సన్నాహాలు
ప్రారంభించింది.
ఆ
పార్టీ
నేత
ములాయం
సింగ్
యాదవ్
మంగళవారం
రాష్ట్రగవర్నర్
ను
కలిసి
ప్రభుత్వం
ఏర్పాటు
చేసేందుకు
తమ
పార్టీ
సిద్ధంగా
వున్నదని
చెప్పారు.
సమాజ్
వాది
పార్టీ
పూర్తి
మెజారిటీ
సాధించినప్పటికీ
అతిపెద్దపార్టీగా
అవతరించిన
విషయం
విదితమే.
బిఎస్పి
మద్దతు
ఇస్తే
తప్ప
సమాజ్
వాది
పార్టీ
కూడా
ప్రభుత్వం
ఏర్పాటు
చేసే
అవకాశం
లేదు.