వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నారాయణన్ ప్రసంగంపై పాక్ ఆగ్రహం
ఇస్లామాబాద్ః భారత రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం తప్పు పట్టింది. రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించిన కొన్ని అంశాలను దురదృష్టకరమైనవిగా పాక్ అభివర్ణించింది. భారత పార్లమెంటుపై డిసెంబర్ 13న జరిగిన దాడిలో పాకిస్తాన్ హస్తం లేదని పాక్ రక్షణ శాఖ ప్రతినిధి రషీద్ ఖురేషీ స్పష్టం చేశారు. భారత్ ఒత్తిడి చేసినంత మాత్రాన తలఒగ్గి చర్చలు జరిపేది లేదని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, February 26, 2002, 23:53 [IST]