వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆకాశంలో హై డ్రామా
అహ్మదాబాద్ః
హింసాకాండతో
అల్లకల్లోలంగా
మారిన
గుజరాత్లో
పరిస్థితిని
అదుపులోకి
తెచ్చేందుకు
సైన్యాన్ని
రంగంలోకి
దించారు.
బుధవారం
నుంచి
ప్రారంభమైన
హింసాకాండలో
ఇప్పటివరకు
140
మంది
పైగా
మరణించినట్టుగా
వార్తలు
వచ్చాయి.
శుక్రవారం
ఉదయం
కూడా
పరిస్థితిలో
మార్పులేదు.
Comments
Story first published: Friday, March 1, 2002, 23:53 [IST]