వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
27 మందితో జయ మంత్రివర్గం
చెన్నైః
తమిళనాడు
ముఖ్యమంత్రి
జయలలిత
సారథ్యంలో
తమిళనాడు
కొత్త
మంత్రివర్గం
ఆదివారం
నాడు
ప్రమాణ
స్వీకారం
చేస్తుంది.
పాతవారు
ఆరుగురికి
ఉద్వాసన
పలికి
తొమ్మిది
కొత్త
మొహాలకు
స్థానం
కల్పిస్తూ
తన
కొత్త
కేబినెట్
వివరాలను
రాజ్భవన్కు
జయలలిత
అందజేశారు.
Comments
Story first published: Friday, March 1, 2002, 23:53 [IST]