వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

27 మందితో జయ మంత్రివర్గం

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నైః తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సారథ్యంలో తమిళనాడు కొత్త మంత్రివర్గం ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది. పాతవారు ఆరుగురికి ఉద్వాసన పలికి తొమ్మిది కొత్త మొహాలకు స్థానం కల్పిస్తూ తన కొత్త కేబినెట్‌ వివరాలను రాజ్‌భవన్‌కు జయలలిత అందజేశారు.

ఊహగానాలకుస్వస్తి చెబుతూ గద్దె దిగుతున్న ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు కొత్త మంత్రివర్గంలో నెంబర్‌ టూ స్థానాన్ని కల్పిస్తూ పిడబ్లుడి తోపాటు పలు ఇతర శాఖలను కూడాఅప్పగించారు. కొత్త మంత్రివర్గంలో జయతో సహా మొత్తం 27 మంది వుంటారు. సాధారణంగా ముఖ్యమంత్రులు అట్టేపెట్టుకునే అవినీతి నిరోధక శాఖను కూడా పన్నీర్‌సెల్వంకు అప్పగించారు. హోం, పోలీసు, సాధారణ పరిపాలన విభాగాలు మాత్రం జయచూస్తారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X