వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాతబస్తీలో ఉద్రిక్తత-పోలీస్టేషన్ పై దాడి
హైదరాబాద్ః గుజరాత్ అల్లర్లకు నిరసనగావిశ్వహిందూ పరిషత్ ఇచ్చిన బంద్ పిలుపు సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. పాతబస్తీలో అల్లరి మూకలు రాళ్ళు రువ్వుకున్నాయి. ఓ వర్గానికి చెందిన సుమారు 500 మంది భవానీ నగర్ పోలీస్టేషన్ పై దాడి చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. కొందరు పోలీసులు ఈ దాడిలో గాయపడ్డారు. అల్లరి మూకల్ని చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.
భారత్
బంద్
సందర్భంగా
రాష్ట్రంలో
బంద్
పాక్షింకంగా
జరిగినప్పటికీ
పోలీసులు
2
వేల
మందిని
అదుపులోకి
తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా
కనీసం
25
బస్సులు
ధ్వంసమయ్యాయి.
Story first published: Friday, March 1, 2002, 23:53 [IST]