వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్ ను దారికి తెస్తాంః వాజ్పేయి
న్యూఢిల్లీః అల్లర్లతో అట్టుడుకుతున్న గుజరాత్ లో శాంతి స్థాపనకు ప్రభుత్వం చిత్తశుద్ధితోకృషి చేస్తుందని ప్రధాని వాజ్ పేయి హామీ ఇచ్చారు. గుజరాత్ పరిస్థితిపై శుక్రవారం సాయంత్రం అఖిలపక్షం నిర్వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, సోనియా గాంధి, ములాయం సింగ్ యాదవ్, మాజీ ప్రధానులు గుజ్రాలు, దేవెగౌడ,వి.వి.సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గుజరాత్
లో
పరిస్థితిని
అదుపు
చేసేందుకు
సకల
చర్యలు
తీసుకుంటున్నట్లు
ప్రధాని
ప్రతిపక్షాలకువివరించారు.
సోనియా
గాంధీ
కోరిక
మేరకు
గుజరాత్
కు
అఖిలపక్ష
కమిటీని
పంపేందుకు
ప్రధానిఅంగీకరించారు.
Comments
Story first published: Friday, March 1, 2002, 23:53 [IST]