వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
200 దాటిన గుజరాత్ మృతులు
అహ్మదాబాద్ః గుజరాత్ అగ్నిగుండంగా మారింది. ఘర్షణల్లోగురు, శుక్రవారాల్లో 200 మందికి పైగా మరణించారు. అహ్మదాబాద్ లోనే 120 మంది మరణించారు.సైన్యం రంగంలోకి దిగినప్పటికీ పరిస్థితిలో మార్పురాలేదు. 37 పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. అహ్మదాబాద్ లో అల్లరిమూకలపై పోలీసులు కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించారు.
Comments
Story first published: Friday, March 1, 2002, 23:53 [IST]