వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్మీ క్యాంప్లో 21 మంది దుర్మరణం
లక్నోః
ఆర్మీ
రిక్రూట్మెంట్
క్యాంపు
వద్ద
గురువారం
నాడు
జరిగిన
ఒక
దుర్ఘటనలో
21
మంది
అభ్యర్ధులు
దుర్మరణం
పాలయ్యారు.
ఆర్మీలో
సెలెక్షన్
కోసం
వచ్చిన
ప్రకటన
మేరకు
శిబిరం
వద్దకు
పెద్ద
సంఖ్యలో
చేరుకున్న
అభ్యర్ధులు
ప్రధాన
ద్వారం
మూసివుండటంతో
పక్కనే
వున్న
మరో
గేటునుంచి
లోపలికి
ప్రవేశించేందుకు
ప్రయత్నించారు.
Story first published: Thursday, March 14, 2002, 23:53 [IST]