వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్లో పేలుడుః ముగ్గురి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

లూధియానాః ధన్‌బాద్‌ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక సెకండ్‌ క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌లో సంభవించిన పేలుడు ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్నది. దోరాహాకు సమీపంలో బుధవారం అర్ధరాత్రి తరువాత సంభవించిన ఈ పేలుడులో ఇరువురు మృతిచెందగా మరో 28 మంది గాయపడ్డారు.

అందులో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. పేలుడుకు కారణాలు పోలీసులు చెప్పలేకపోతున్నారు. ప్రమాదవశత్తు ఈ సంఘటన జరిగిందా లేకవిద్రోహం కారణంగా తెలియరాలేదు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X