వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పూజ నిషేధంపై సుప్రీంవివరణ
న్యూఢిల్లీః
అయోధ్యలో
మార్చి
15న
విహెచ్పి,
రామజన్మభూమి
న్యాస్
తలపెట్టిన
పూజలపై
విధించిన
నిషేధం
కేంద్ర
ప్రభుత్వం
సమీకరించిన
మొత్తం
భూమికి
వర్తిస్తుందని
సుప్రీంకోర్టు
గురువారం
నాడు
వివరణ
ఇచ్చింది.
బుధవారం
నాడు
ఇచ్చిన
తీర్పులో
కేంద్ర
అధీనంలో
వున్న
కోట్
రామచంద్ర
గ్రామంలోని
రెండు
ప్లాట్లలో
పూజలు
నిర్వహించకుండా
నిషేధం
విధిస్తూ
కోర్టు
ఉత్తర్వులు
జారీ
చేసింది.
Comments
Story first published: Thursday, March 14, 2002, 23:53 [IST]