వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజ్యసభకు దేశం అభ్యర్థుల ఖరారు
హైదరాబాద్:
రాజ్యసభకు
తెలుగుదేశం
పార్టీ
అభ్యర్థులపేర్లు
ఖరారయ్యాయి.
సినీ
ప్రముఖులెవరికీ
రాజ్యసభసీట్లు
దక్కడం
లేదు.
తెలుగుదేశం
పార్టీ
బుధవారంనాడు
నలుగురు
పార్టీ
అభ్యర్థులను
ఖరారు
చేసింది.
బుధవారం
రాత్రి
పార్టీ
ముఖ్యులతో
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
విస్తృతంగా
చర్చించిన
అనంతరం
ఆపేర్లను
ఖరారు
చేశారు.
రాజ్యసభ
కోసం
పార్టీ
టికెట్లకు
దరఖాస్తు
చేసుకున్న
వారిపేర్లను
ముఖ్యమంత్రి
సమావేశంలో
వెల్లడించారు.
దాదాపు
30పేర్లు
ఆయన
చదివి
వినిపించారు.
ప్రస్తుతం
నాలుగుసీట్లలో
రెండు
తెలంగాణకు,
కోస్తాకు,
రాయలసీమకు
ఒక్కటేసిసీట్లు
కేటాయించారు.
Comments
Story first published: Thursday, March 14, 2002, 23:53 [IST]