తుపాకులతో కాల్పులవిరమణా?: డిజిపి
హైదరాబాద్:
తుపాకులు
దగ్గర
వుంచుకుని
కాల్పులవిరమణ
అంటే
ఏమిటని
పోలీసు
డైరెక్టర్
జనరల్
(డిజిపి)పేర్వారం
రాములు
పీపుల్స్వార్
నక్సలైట్లను
ప్రశ్నించారు.కాల్పుల
విరమణ
అంటే
ఏమిటి?
తుపాకులు
దగ్గర
వుంచుకుని
కాల్పులవిరమణ
అంటే
ఏమిటి?
అని
ఆయన
అడిగారు.
లొంగిపోయిన నక్సలైట్లలో పీపుల్స్వార్ ఏరియా కమిటీ కార్యదర్శి బండకంటిగోపి, తుపాకులగూడెం ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న దుప్పటి రమేష్ కూడా ఉన్నారు. తుపాకులగూడెం వద్ద 70 మంది నక్సలైట్లు సమావేశమైనట్లు దుప్పటి రమేష్ చెప్పాడు. ఎన్కౌంటర్ నాటికి సమావేశం ప్రారంభమై రెండు రోజులవుతోందని, ఇది 15 రోజులు జరగాల్సిన సమావేశమని అతను చెప్పాడు. ఇలాంటి సమావేశాలు జరిగే సందర్భాల్లో సమావేశం ముగిసిన తర్వాత దగ్గరలోని పోలీసుస్టేషన్పై నక్సలైట్లు దాడి చేయడం ఆనవాయితీ అని అతను వెల్లడించారు.పీపుల్స్వార్ చర్చల పట్ల ఆసక్తి కనబరుస్తోందని బండకంటి గోపి చెప్పాడు.