వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మానవ హక్కుల ముట్టడి
అహ్మదాబాద్ః గుజరాత్లో ఇటీవల జరిగిన మతకల్లోలపై విచారణ జరుపుతున్న జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జెఎస్ వర్మ కారును గురువారం నాడు అహ్మదాబాద్లో కొందరు వ్యక్తులు ముట్టడించి మానవహక్కుల కమిషన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Story first published: Thursday, March 21, 2002, 23:53 [IST]