వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుఎస్‌ దౌత్య కార్యాలయం వద్ద పేలుడు

By Staff
|
Google Oneindia TeluguNews

లిమా: పెరూలోని లిమాలో గల అమెరికా దౌత్య కార్యాలయం ముందు కారు బాంబు పేలడంతో ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.

ఎంత మంది గాయపడ్డారనేది తెలియ రాలేదు. అయితే చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనలో మూడు ఆటోమొబైల్స్‌కు నిప్పుఅంటుకుంది. అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ ఈ నెల 23వ తేదీనపెరూ పర్యటనకు బయలుదేరే నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. బుష్‌ పర్యటనను నిరసిస్తూ మార్చి 19వ తేదీన 150 మంది వామపక్షఆందోళనకారులు అమెరికా రాయబార కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X