వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చెరుకు రైతులకుమిగిలింది చేదు
హైదరాబాద్ః
రాష్ట్రంలో
చెరుకు
రైతుల
కడగండ్లపై
ప్రభుత్వం
ప్రతిస్పందనను
గురువారం
నాడు
అసెంబ్లీలో
ప్రతిపక్ష
సభ్యులు
తీవ్రంగా
తూర్పారబట్టారు.
చెరుకు
రైతులకు
ఇప్పుడు
లభిస్తున్న
ధర
మూడేళ్ల
క్రితం
నాటిదని
కాంగ్రెస్
నేత
వైఎస్
వ్యాఖ్యానించారు.
Comments
Story first published: Thursday, March 21, 2002, 23:53 [IST]