వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీ పడబోము: చంద్రబాబు
హైదరాబాద్:
జాతీయ
ప్రజాస్వామ్య
కూటమి
(ఎన్డిఎ)
ఎజెండాకు
కట్టుబడి
వుండాలని
తాము
కేంద్రానికి
స్పష్టంగా
చెప్పామని
తెలుగుదేశం
పార్టీ
అధ్యక్షుడు,
ముఖ్యమంత్రినారా
చంద్రబాబునాయుడు
అన్నారు.
పార్టీ
నియోజకవర్గాల
ఇన్ఛార్జీల
శిక్షణా
శిబిరం
సమావేశంలో
శుక్రవారం
ప్రసంగించారు.
కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్న సిపిఎం కేంద్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తేవడానికి ప్రయత్నిస్తోందని ఆయనవిమర్శించారు.
Comments
Story first published: Friday, March 22, 2002, 23:53 [IST]