వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతుల్ని వేధించి చంపుతున్న ప్రభుత్వం!
హైదరాబాద్ః రాష్ట్రంలో నానాటికిపెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలపై శుక్రవారంఅసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న వరంగల్ జిల్లాలో సహకార బ్యాంకుల ఉద్యోగులు బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్నారని, అవమాన భారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సభ్యుడు రెడ్యానాయక్ ఆరోపించారు. జీరో అవర్ లో రెడ్యానాయక్ ఈఅంశాన్ని ప్రస్తావించారు.
Comments
Story first published: Friday, March 22, 2002, 23:53 [IST]