వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోద్రా నిందితులపై పొటో ఉపసంహరణ

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: గోద్రా ఊచకోత కేసులోని 28 మంది నిందితులపై తీవ్రవాద నిరోధక ఆర్డినెన్స్‌ను(పొటోను) ప్రయోగించకూడదని గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వారిపై కేసులను నడపడానికి ఇండియన్‌పీనల్‌ కోడ్‌ నిబంధనలు సరిపోతాయని ప్రకటించింది.

అడ్వొకేట్‌ జనరల్‌సిఫార్సుల మేరకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి చెప్పారు. గోద్రాలో సాబర్మతిఎక్స్‌ప్రెస్‌పై దాడికి సంబంధించి అరెస్టు చేసినవారిపై పొటో కింద కేసులు నమోదు చేసి, ఈ దాడి అనంతరం విధ్వంస కాండకు పాల్పడినవారిపై ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేయడం తీవ్రవిమర్శలకు గురైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X