వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోద్రా నిందితులపై పొటో ఉపసంహరణ
అహ్మదాబాద్:
గోద్రా
ఊచకోత
కేసులోని
28
మంది
నిందితులపై
తీవ్రవాద
నిరోధక
ఆర్డినెన్స్ను(పొటోను)
ప్రయోగించకూడదని
గుజరాత్
ప్రభుత్వం
నిర్ణయించింది.
వారిపై
కేసులను
నడపడానికి
ఇండియన్పీనల్
కోడ్
నిబంధనలు
సరిపోతాయని
ప్రకటించింది.
Comments
Story first published: Friday, March 22, 2002, 23:53 [IST]