వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటో కోసం సంయుక్త సమావేశం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః వివాదాస్పదమైన తీవ్రవాద నిరోధక బిల్లుకు రాజ్యసభలోనూ చుక్కెదురు కావడంతో ముందుగానే నిర్ణయించిన ప్రకారం పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌కు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

సంయుక్త సమావేశంలోవిపక్షాల కంటే అధికార పక్షం సంఖ్యాబలం ఎక్కువ వుంటుంది. గురువారం రాత్రే రాష్ట్రపతికి ఎన్‌డిఎ సర్కారు తనవిజ్ఞప్తిని పంపినట్టుగా తెలిసింది. 26న సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అవకాశం వుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X