వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాయకత్వ మార్పు లేదు: మోడి
న్యూఢిల్లీ:
రాష్ట్రంలో
నాయకత్వ
మార్పు
వాజ్పేయితో
జరిగిన
సమావేశంలో
చర్చకు
రాలేదని
గుజరాత్
ముఖ్యమంత్రి
నరేంద్ర
మోడి
చెప్పారు.
నరేంద్ర
మోడి
బుధవారం
వాజ్పేయితో
దాదాపు
గంటన్నరసేపు
సమావేశమయ్యారు.
గుజరాత్
రాష్ట్రాన్ని
సందర్శించాలన్న
తన
విజ్ఞప్తిని
ప్రధానిఅంగీకరించారని
మోడి
చెప్పారు.
మానవ
హక్కుల
కమిషన్
గుజరాత్లోని
పరిస్థితిపై
రాష్ట్ర
ప్రభుత్వాన్ని
తప్పు
పట్టినవిషయాన్ని
విలేకరులు
ప్రస్తావించగా
తాము
కమిషన్కు
ఈ
రోజే
నివేదికఅందజేశామని
ఆయన
చెప్పారు.
ఈ
సమావేశంలో
హోం
మంత్రి
ఎల్.కె.
అద్వానీ
కూడా
పాల్గొన్నారు.
Comments
Story first published: Wednesday, March 27, 2002, 23:53 [IST]