వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్నూలు ఆస్పత్రిలో డాక్టర్లవీరంగం
కర్నూలుః
కర్నూలు
ప్రభుత్వాసుపత్రిలో
మంగళవారం
నాడు
డాక్టర్లు,
నర్సుల
మధ్య
తలెత్తిన
వివాదంతో
వైద్య
సేవలు
నిలిచిపోవడం
వల్ల
ముగ్గురు
రోగులు
ప్రాణాలు
కోల్పోయారు.
వందలాది
మంది
రోగులు
తీవ్రంగా
ఇబ్బందుల
పాలయ్యారు.
జూనియర్
డాక్టర్లు
బాధ్యతను
మరిచిపోయి
అసభ్యంగా
ప్రవర్తించడమే
వివాదానికి
మూలమని
ప్రత్యక్ష్య
సాక్షులు
అంటున్నారు.
Story first published: Wednesday, March 27, 2002, 23:53 [IST]