వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గ్రామాల నుంచి ఉద్యమం: ఎమ్మెస్సార్
హైదరాబాద్:విద్యుత్
ఛార్జీల
పెంపునకు
నిరసనగా
గ్రామ
స్థాయి
నుంచి
ఉద్యమాన్ని
నిర్మిస్తామని
ప్రదేశ్
కాంగ్రెస్
కమిటీ(పిసిసి)
అధ్యక్షుడు
ఎం.
సత్యనారాయణరావు
చెప్పారు.
ఇంతకు
ముందు
పై
నుంచి
కిందికి
ఉద్యమాన్ని
నిర్మించామని,
ఇప్పుడు
కింది
నుంచి
పై
స్థాయికి
ఉద్యమాన్ని
నిర్మించాలనుకుంటున్నామని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Wednesday, March 27, 2002, 23:53 [IST]