వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుధాల ఎగుమతులపై పాక్‌ కన్ను

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలుః కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం నాడు డాక్టర్లు, నర్సుల మధ్య తలెత్తిన వివాదంతో వైద్య సేవలు నిలిచిపోవడం వల్ల ముగ్గురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది రోగులు తీవ్రంగా ఇబ్బందుల పాలయ్యారు. జూనియర్‌ డాక్టర్లు బాధ్యతను మరిచిపోయి అసభ్యంగా ప్రవర్తించడమే వివాదానికి మూలమని ప్రత్యక్ష్య సాక్షులు అంటున్నారు.

వినేష్‌రెడ్డి అనే హౌస్‌ సర్జన్‌అంటురోగుల వార్డులో మొదట స్టాఫ్‌ నర్స్‌ యశోదతో గొడవకు దిగాడని తెలిసింది.వినేష్‌రెడ్డి తనపై చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ నర్స్‌ చేసిన ఫిర్యాదుపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చర్య తీసుకోకపోవడంతో నర్సులు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన నర్సులను మరికొంత మంది జూనియర్‌ డాక్టర్లు పరుషపదజాలంతో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసారు. నర్సులకు మద్దుతునిచ్చిన నాలుగోతరగతి ఉద్యోగులపై చేయిచేసుకున్నారు. దాంతో పోలీసులు రంగాలోకి దిగి నలుగురు జూనియర్‌ డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. నర్సులను కూడాఅరెస్టు చేశారు. పోలీస్‌ పికెట్‌ వున్నా గూండాల్లా ప్రవర్తించిన జూనియర్‌ డాక్టర్లపై సుమోటో కేసు నమోదు చేస్తున్నట్టుగా డిఎస్‌పి సత్యనారాయణ చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X