వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎపి ప్రభుత్వ పోర్టల్ ప్రారంభం
హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ
ఎపి
ఆన్లైన్
పోర్టల్
బుధవారంనాడు
ప్రారంభమైంది.
దీన్ని
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
బుధవారం
హైదరాబాద్లోని
జూబిలీహాల్లో
ప్రారంభించారు.
వచ్చే
విద్యాసంవత్సరం
కోసం
కుల,
ఆదాయ
ధృవీకరణ
పత్రాల
ఫారాలను
పోర్టల్లో
పొందు
పరచాలని
ముఖ్యమంత్రి
అధికారులను
ఆదేశించారు.
చెల్లింపుల
సదుపాయం,
సమాచారవివరాలు,
ఇంటరాక్టివ్
సౌకర్యం
ఈ
పోర్టల్
ద్వారా
ఆన్లైన్లోఅందుబాటులోకి
వస్తాయని
ఆయన
చెప్పారు.
Story first published: Wednesday, March 27, 2002, 23:53 [IST]