పోలీసుల చేతుల్లోకి చాప్రా జైలు
చాప్రా
(బీహార్):
చాప్రా
జైలునుస్వాధీనంలోకి
తెచ్చుకోవడానికి
జరిగిన
కమెండో
ఆపరేషన్లో
నలుగురు
ఖైదీలు
మరణించారు.
నాలుగు
రోజుల
పాటు
చాప్రా
డివిజనల్
జైలు
ఖైదీలస్వాధీనంలో
వుంది.
దీన్ని
ఖైదీల
స్వాధీనం
నుంచి
అదుపులోకి
తెచ్చుకోవడానికిసెంట్రల్
రిజర్వ్
పోలీసు
బలగాలు
(సిఆర్పిఎఫ్),
బీహార్మిలిటరీ
పోలీసు
బలగాలు
శనివారం
కమెండో
ఆపరేషన్
నిర్వహించాయి.
సిఆర్పిఎఫ్ సహాయంతో బీహార్ పోలీసులు ఫైర్ టెండర్స్ నిచ్చెనల ద్వారా జైలు బారాక్స్పైకప్పులకు ఎక్కి లోనికి దిగారు. తిరుగుబాటుదారులు వార్డుల్లోకి వెళ్లే విధంగా పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ రకంగా ఖైదీలు ప్రధాన ద్వారానికి వేసిన తాళం తీశారు. దీంతోసీనియర్ అధికారులు, జైలు సిబ్బంది లోనికి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు.
ఆ
తర్వాత
ఒక్కొక్కరే
వార్డుల్లోంచి
వచ్చి
లొంగిపోవాల్సిందిగా
ఖైదీలను
లౌడ్స్పీకర్ల
ద్వారా
హెచ్చరించారు.
గాయపడిన
వారిని
చాప్రా
సాదర్
ఆస్పత్రిలో
చేర్చినట్లు
కృష్ణ
చెప్పారు.
కొంత
మంది
పరిస్థితి
ఆందోళనకరంగా
వున్నదని
ఆయన
చెప్పారు.
ఐదుగురు
ఖైదీలను
బాక్సర్
సెంట్రల్
జైలుకు
తరలించాలనే
ప్రభుత్వ
నిర్ణయాన్ని
వ్యతిరేకిస్తూ
ఖైదీలు
ఈ
నెల
27వ
తేదీన
అధికారులు,
వార్డెన్లు
బయటకు
వెళ్లేలా
చేసి
జైలును
తమస్వాధీనంలోకి
తీసుకున్నారు.