వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హోలీ లో విషాదం-12మంది మృతి
న్యూఢిల్లీ:
భారత
టెలీకమ్
రెగ్యులేటరీ
అథారిటీ
సూచనల
మేరకు
భారత్
సంచార్
నిగమ్
లిమిటెడ్
(బిఎస్ఎన్ఎల్)
గృహ,
అంతర్జాతీయ
సుదూర
టెలిఫోన్సర్వీసు
రేట్లను
తగ్గించింది.
తగ్గించిన
రేట్లు
ఏప్రిల్
ఒకటవ
తేదీ
నుంచి
అమలులోకి
వస్తాయి.
ఇంతకు ముందు చెప్పిన కెటగిరీలకు ఆఫ్ పీక్ అవర్స్లో కొత్త పల్స్ రేట్లు వరుసగా 3.3 నుంచి 3.8సెకన్లకు, 2.1 నుంచి 2.6 సెకన్లకు, 1.7 నుంచి 2 సెకన్లకుపెరుగుతాయి.
భారత
కాలమానం
ప్రకారం-
పీక్
అవర్స్
అమెరికాకు
ఇతర
దేశాలకు
ఉదయం
6
నుంచి
11
గంటల
వరకు,
మళ్లీ
సాయంత్రం
ఆరు
నుంచి
అర్ధరాత్రి
12
గంటల
వరకు;
ఐరోపా
దేశాలకు
ఉదయం
11
నుంచి
రాత్రి
పది
గంటల
వరకు;
ఇతర
దేశాలకు
ఉదయం
8
నుంచి
సాయంత్రం
7
గంటల
వరకు.
ఆదివారాల్లో,
జాతీయసెలవు
దినాల్లో
(జనవరి
26,
ఆగస్టు
15,
అక్టోబర్
2
తేదీల్లో)
24
గంటలూపీక్
అవర్సే.
Comments
Story first published: Saturday, March 30, 2002, 23:53 [IST]