వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలయంలో పేలుడు - పదిమంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక నిర్వహణను కంఎ్టో్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక తప్పు పట్టింది. అప్పులు తగ్గించాలనికాగ్‌ సూచించింది.

రెవెన్యూ వసూళ్లుపెరిగినప్పటికీ వ్యయం గణనీయంగా పెరిగిందనికాగ్‌ అభిప్రాయపడింది. 2000-2001 ఆర్థిక సంవత్సరానికి గానుకాగ్‌ తన నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వఅప్పులు విపరీతంగా పెరిగాయని, వీటిని తగ్గించడం అవసరమనికాగ్‌ అన్నది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అభిప్రాయపడింది.అప్పుల పెట్టుబడి వ్యయం తగ్గిందని కూడా చెప్పింది. రాష్ట్రంలోని 29 నీటి పారుదల ప్రాజెక్టులకు 7,616 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ఆ ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని చెప్పింది. అనుత్పాదక వ్యయంపెరిగిందని చెప్పింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X