బిజెపి ఓటమికి ప్రభుత్వం కారణమే: ప్రధాని
నైనీటాల్:
ఇటీవలిఅసెంబ్లీ
ఎన్నికల్లో,
ఢిల్లీ
మున్సిపల్
కార్పోరేషన్
ఎన్నికల్లో
భారతీయ
జనతా
పార్టీ
(బిజెపి)
ఓటమికి
ప్రభుత్వం
కొంత
వరకు
కారణమని
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
అన్నారు.
ఈ
విషయంలో
ఆత్మపరిశీలన
అవసరమని
ఆయన
అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణాల్లో కేంద్రబడ్జెట్ ఒకటని ఢిల్లీ బిజెపి పార్లమెంటు సభ్యులు, ఇతర నేతలువిమర్శలు చేసిన నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోఅంశం పార్టీ ఓటమికి కారణమైనట్లు ఆయన అభిప్రాయపడ్డారు. పంజాబ్లోఅకాలీదళ్ పనితీరు చెడ్డగా లేకపోయినప్పటికీ ఆ పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు.
మితిమీరిన
విశ్వాసానికి
బిజెపి
మూల్యం
చెల్లించాల్సి
వచ్చిందని
మూడు
రోజుల
పర్యటన
కోసం
నైనీటాల్
వచ్చిన
ప్రధాని
ఉత్తరాంచల్లో
అన్నారు.
తాను
రాష్ట్ర
పర్యటన
చేసినప్పుడు
ఫలితాలవిషయంలో
మితిమీరిన
విశ్వాసం
ప్రదర్శించకూడదని
చెప్పానని
ఆయన
అన్నారు.