వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్‌ కోతపైఅసెంబ్లీ ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హోలీ రంగుల రసాయానాలతో సికింద్రాబాద్‌లోని కొంత మంది కళ్లకు ప్రమాదం ఏర్పడింది. వెస్ట్‌ మారేడుపల్లిలోని ఒక బస్తీలో 12 మందికి కంటి సంబంధమైన ప్రమాదం ఏర్పడినట్లు సమాచారం.

హోలీ రంగుల అమ్మకాలపై నిఘా లేకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.కంటి చూపు ప్రమాదం ఏర్పడినవారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. హైదరాబాద్‌లోని హుసేన్‌సాగర్‌లో శుక్రవారం హోలీ సందర్భంగా ముగ్గురు పిల్లలు మరణించారు. మరో ఇద్దరి శవాలు శనివారం బయటపడ్డాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X