వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ ప్రేలాపనపై వాజ్పేయి నో కామెంట్
అహ్మదాబాద్ః గుజరాత్ లో జరుగుతున్న మారణకాండ చూసి చలించిపోయిన ప్రధాన్ వాజ్పేయి నరేంద్ర మోడి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు గుజరాత్ లో శాంతి స్థాపనకు ఇక ఏ మాత్రం ఆలశ్యం చేయకూడదని 8 వేల మంది ముస్లిం శరణార్థులు తలదాచుకున్న శిబిరాన్ని సందర్శించిన అనంతరం వాజ్పేయి ఆదేశాలు జారీ చేశారు.
Story first published: Sunday, April 7, 2002, 23:53 [IST]