వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబు ఓ బ్లాక్ మెయిలర్ఃఅంబికాసోని
అహ్మదాబాద్ః గుజరాత్ లో జరుగుతున్న మారణకాండ చూసి చలించిపోయిన ప్రధాన్ వాజ్పేయి నరేంద్ర మోడి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు గుజరాత్ లో శాంతి స్థాపనకు ఇక ఏ మాత్రం ఆలశ్యం చేయకూడదని 8 వేల మంది ముస్లిం శరణార్థులు తలదాచుకున్న శిబిరాన్ని సందర్శించిన అనంతరం వాజ్పేయి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Story first published: Sunday, April 7, 2002, 23:53 [IST]