వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడి ఉద్వాసనకు పిసిసి దీక్షలు
హైదరాబాద్:
గుజరాత్
ముఖ్యమంత్రి
నరేంద్ర
మోడికి
ఉద్వాసనకు
డిమాండ్
చేస్తూ
ప్రదేశ్
కాంగ్రెస్
కమిటీ(పిసిసి)
ఆధ్వర్యంలో
ఇక్కడ
రిలే
నిరాహార
దీక్షలు
జరిగాయి.
ఎఐసిసి
ఇచ్చిన
పిలుపు
మేరకు
మంగళవారం
కాంగ్రెస్
నేతలు
ఈ
దీక్షలు
చేపట్టారు.
నరేంద్ర
మోడిన
తప్పించాలని
డిమాండ్
చేస్తూ
తమ
ఆందోళనను
ఉధృతం
చేయనున్నట్లుఎం.
సత్యనారాయణరావు
చెప్పారు.
నరేంద్ర
మోడిని
గద్దె
దించే
వరకు
ఆందోళన
సాగుతుందని
ఆయన
చెప్పారు.
గుజరాత్లో
హింస
ఆ
రాష్ట్రానికే
పరిమితం
కాదని,
ఇతర
ప్రాంతాలకు
కూడాపాకే
ప్రమాదం
ఉన్నదని
ఆయన
అన్నారు.
దేశ
సమగ్రత,సమైక్యతలకే
కాకుండా
సార్వభౌమాధికారానికి
కూడా
భంగం
వాటిల్లుతోందని
ఆయన
అన్నారు.
రాజీవ్
గాంధీ
హత్యకుగురైన
ఈ
నెల
21వ
తేదీ
వరకు
తమ
రిలేనిరాహార
దీక్షలు
సాగుతాయని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Tuesday, April 16, 2002, 23:53 [IST]