వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశవ్యాప్తంగాసార్వత్రిక సమ్మె
న్యూఢిల్లీ:
కేంద్ర
ప్రభుత్వ
ప్రయివేటీకరణ
విధానానికి,
కార్మిక
వ్యతిరేక
విధానాలకు
నిరసనగా
కేంద్ర
కార్మిక
సంఘాల
పిలుపు
మేరకు
మంగళవారం
దేశ
వ్యాప్తంగా
సార్వత్రిక
సమ్మె
జరిగింది.
కేంద్ర,
రాష్ట్ర
ప్రభుత్వ
రంగ
సంస్థలపై,
బ్యాంక్లపై,
బొగ్గు
గనులపై
సమ్మె
ప్రభావం
పడింది.
ట్రాన్స్పోర్టు
రంగానికి
చెందిన
పది
మిలియన్ల
కార్మికులు
కూడా
సమ్మెలో
పాల్గొన్నట్లు
దాస్గుప్తా
చెప్పారు.
తమ
డిమాండ్ల
సాధనకు
ఆందోళనను
మరింత
ఉధృతం
చేస్తామని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Tuesday, April 16, 2002, 23:53 [IST]