వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడి ఉద్వాసనకే దేశం పట్టు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఉద్వాసనకు పట్టుబట్టాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఇందుకుగాను పార్లమెంటులో రాజీ లేని పోరాటం చేయాలని నిశ్చయించుకుంది.

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మంగళవారం ఇక్కడ సమావేశమై తాజా పరిస్థితుల గురించి చర్చించింది. తెలుగుదేశం మార్గాన్నే అనుసరించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్ణయించుకుంది. ఆ పార్టీ నేత మమతా బెనర్జీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతున్నారు.

జనతాదళ్‌ (యు), లోక్‌జనశక్తి పార్టీలు కూడా సమావేశమై గుజరాత్‌విషయంలో తాజా పరిణమాలను చర్చించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X