వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడి ఉద్వాసనకే దేశం పట్టు
న్యూఢిల్లీ:
గుజరాత్
ముఖ్యమంత్రి
నరేంద్ర
మోడి
ఉద్వాసనకు
పట్టుబట్టాలని
తెలుగుదేశం
పార్లమెంటరీ
పార్టీ
నిర్ణయించింది.
ఇందుకుగాను
పార్లమెంటులో
రాజీ
లేని
పోరాటం
చేయాలని
నిశ్చయించుకుంది.
జనతాదళ్
(యు),
లోక్జనశక్తి
పార్టీలు
కూడా
సమావేశమై
గుజరాత్విషయంలో
తాజా
పరిణమాలను
చర్చించాయి.
Story first published: Tuesday, April 16, 2002, 23:53 [IST]