వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇంటర్నెట్ స్కీంలో ఆంధ్రకు ఎ-1 హోదా
హైదరాబాద్:
స్కూల్
సెకండరీ
సర్టిఫికెట్
ఎస్ఎస్సి
పదవ
తరగతి
పరీక్షల
ఫలితాలు
ఈ
నెల
30వ
తేదీన
వెలువడుతాయి.
పాఠశాలవిద్యా
మంత్రి
మండవ
వేంకటేశ్వరరావు
బుధవారంవిలేకరుల
సమావేశంలో
ఈ
విషయం
చెప్పారు.
డిఎస్సి
2002
పరీక్ష
ద్వారా
రాష్ట్రంలో
ఖాళీగా
ఉన్న
31
వేలకుపైగా
టీచర్
పోస్టులను
భర్తీ
చేస్తామని
ఆయన
చెప్పారు.
ఇందుకు
గాను
మే
5వ
తేదీన
నోటిఫికేషన్
జారీ
అవుతుందని
ఆయన
అన్నారు.
మే
20వ
తేదీ
వరకు
దరఖాస్తులువిక్రయిస్తారు.
పరీక్షలు
మూడు
విడతలుగా
జూన్
14,
15,
16
తేదీల్లో
జరుగుతాయి.
జులై
15వ
తేదీ
నుంచి
పోస్టుల
భర్తీ
ప్రక్రియ
ప్రారంభమవుతుంది.
ఈ
కాలంలోనే
టీచర్ల
బదిలీల
ప్రక్రియను
పూర్తి
చేస్తామని
మంత్రి
చెప్పారు.
Comments
Story first published: Wednesday, April 24, 2002, 23:53 [IST]