వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిజెపికి ఎన్సిపి మొండి చేయి
న్యూఢిల్లీ:
గుజరాత్
సంఘటనలపై
లోక్సభలో
184
కింద
చర్చలో
తాము
పాల్గొంటామని,
ప్రభుత్వానికి
వ్యతిరేకంగా
ఓటు
చేస్తామని
నేషనలిస్టు
కాంగ్రెస్
పార్టీ
(ఎన్సిపి)
ప్రకటించింది.
తమకు
ఎన్సిపి
మద్దుతు
ఇస్తుందనుకున్న
బిజెపికి
ఆశాభంగమేఅయింది.
ఇదిలా వుంటే, బిజెపి ఎదురు దాడికి ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గుజరాత్లో ఉన్నటువంటి పరిస్థితులే వున్నాయని బిజెపి అధికార ప్రతినిధివి.కె. మల్హోత్రా అన్నారు. బీహార్ సంఘటనలపై 184 నిబంధన కింద చర్చకు నోటీసు ఇస్తామని ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్పై 184 కింద చర్చకు తృణమూల్ కాంగ్రెస్ నోటీసు ఇస్తే తాము సమర్థిస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, April 24, 2002, 23:53 [IST]