వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల ధ్వజం
న్యూఢిల్లీ:
ప్రభుత్వ
ఆర్థిక
నిర్వహణ
పద్ధతిపై
ప్రతిపక్షాలు
శుక్రవారం
లోక్సభలో
తీవ్రంగా
ధ్వజమెత్తాయి.
కేంద్రబడ్జెట్లో
కొన్ని
రాయితీలను
శుక్రవారం
నాడు
ప్రకటించినప్పటికీ
ప్రజలువిసిగిపోయి
వున్నారని,
దాంతో
బిజెపి
నేతృత్వంలోని
సంకీర్ణ
ప్రభుత్వం
దుమ్ము
కొట్టుకుపోయే
పరిస్థితిలో
ఉన్నదని
ప్రతిపక్షాలువిమర్శించాయి.
పాలక
పక్షం
నుంచి
కూడా
ఒత్తిడి
రావడం
వల్లనే
యశ్వంత్
సిన్హా
కొన్ని
రాయితీలు
ప్రకటించారని
ఆయన
వ్యాఖ్యానించారు.
ఆర్థిక
మాంద్యాన్ని
తగ్గించడంలో
ఒక
వ్యూహంతో
ముందుకు
రావడంలో
ప్రభుత్వంవిఫలమైందని
ఆయన
తప్పు
పట్టారు.
బిజెపి
సంకీర్ణంస్వదేశీ
నినాదాన్ని
ఒక
సిద్ధాంతంగా
వాడలేదని,
ఒక
ఆటవస్తువుగా
మాత్రమే
వాడిందని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Friday, April 26, 2002, 23:53 [IST]