వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
30న టిడిపి పోలిట్బ్యూరో నిర్ణయం
హైదరాబాద్:
గుజరాత్
వ్యవహారంపై
ప్రతిపక్షాల
ప్రతిపాదించిన
అభిశంసన
తీర్మానంపై
మంగళవారం
మాత్రమే
తెలుగుదేశం
పార్టీ
నిర్ణయం
తీసుకుంటుంది.
మంగళవారం
పార్టీ
పొలిట్
బ్యూరో
సమావేశమై
ఈవిషయంలో
నిర్ణయం
తీసుకుంటుంది.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతకె. ఎర్రంనాయుడు, ఉప నాయకుడు ఎస్. వేణుగోపాలచారి సోమవారం ఉదయం చంద్రబాబునాయుడును కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నేత చంద్రబాబు ఆ నిర్ణయాన్ని తమకు తెలియజేస్తారని, ఆ మేరకు తాము లోక్సభలో నడుచుకుంటామని ఎర్రంనాయుడు తనను కలిసినవిలేకరులతో చెప్పారు.
Comments
Story first published: Monday, April 29, 2002, 23:53 [IST]