స్పీకర్ పదవి మాకొద్దుః తెలుగుదేశం
మహబూబ్నగర్:పీపుల్స్వార్
నక్సల్స్
వెంట
14
యేళ్ల
మైనర్
బాలిక
పారిపోయింది.
ఈ
సంఘటన
జిల్లాలో
తీవ్ర
సంచలనం
కలిగించింది.
అయితే
ఆమెను
నక్సల్స్
కిడ్నాప్
చేశారని
కుటుంబ
సభ్యులు
జిల్లా
ఎస్పి
రాజీవ్కుమార్మీనా
ఎదుట
విలేకరులతో
అన్నారు.
ఎల్లమ్మ
కుటుంబ
సభ్యులు
తెలిపిని
వివరాల
ప్రకారం-
ఏడాది
కింద
నల్లగొండ
జిల్లా
చెన్నమ్మపేట
మండలం
ఉస్మాన్కుంట
గ్రామానికి
చెందిన
ఎల్లమ్మకు
మహబూబ్నగర్
జిల్లా
తెలిదేవర
పల్లి
గ్రామానికి
దండు
వెంకటయ్యతోపెళ్లి
జరిగింది.
ఆమె
తన
అక్కను
కలుసుకునేందుకు
ఇటీవల
సిద్ధాపూర్
పోలీసుస్టేషన్
పరిధిలోని
ఘన్పూర్కు
వచ్చింది.
ఈ
నెల
25వ
తేదీన
ఘన్పూర్కు
సంధ్యక్క
నాయకత్వంలో
లోకల్
గెరిల్లా
స్క్వాడ్,
జన
నాట్యమండలి
సభ్యులు
వచ్చారు.పెద్ద
యెత్తున
సమావేశం
నిర్వహించారు.
పాటలు
పాడారు.
ఈ
సమయంలో
సంధ్యక్క
ఎల్లమ్మతో
కొద్దిసేపు
మాట్లాడింది.
అంతే
కాకుండా
ఎల్లమ్మను
తమ
వెంట
తీసికెళ్లింది.
బాల్యంలోవివాహం
చేయడం
వల్ల,
ఇతర
కారణాల
వల్ల
ఎల్లమ్మ
సమస్యలతో
సతమతవుతోందని,అందు
వల్ల
ఆమెను
తమ
వెంట
తీసుకెళ్తున్నామని
నక్సల్స్
గ్రామస్థులకు
చెప్పారు.