వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్టీఏకు మద్దుతు కొనసాగిస్తాంః బాబు
హైదరాబాద్ః దివంగత లోక్ సభస్పీకర్ బాలయోగి సతీమణి విజయకుమారి అమలాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు దాదాపుఅంగీకరించారు. ఆమె కొంత సంశయించినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆమెకు పరిస్థితివివరించి ఒప్పించారు. బాలయోగి ఆశయాలు సాకారం పొందాలన్నా, తెలుగుదేశం పార్టీకి అమలాపురం నియోజక వర్గానికి మంచి జరగాలన్నామీరు అమలాపురం నుంచి పోటీకి ఒప్పుకోవాలని చంద్రబాబు ఆమెనుకోరారు. విజయకుమారి శనివారం సాయంత్రం చంద్రబాబును ఆయన నివాసంలో కలుసుకున్నారు. పోటీవిషయంలో తనకు రెండు రోజుల గడువుకావాలంటూ ఆమె ఊగిసలాట ధోరణి ప్రదర్శించారు.
Comments
Story first published: Sunday, May 5, 2002, 23:53 [IST]