వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండేళ్లలో పది లక్షల ఇళ్ల పట్టాలు
హైదరాబాద్:
రాష్ట్రంలోనిపేదలకు
పది
లక్షల
ఇళ్ల
పట్టాలు
ఇవ్వనున్నట్లు
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
చెప్పారు.
ఈ
పట్టాలను
వచ్చే
రెండేళ్లలో
పంపిణీ
చేస్తామని
ఆయన
శుక్రవారం
కలెక్టర్ల
సమావేశంలో
వెల్లడించారు.
రాష్ట్రంలో
లా
కమిషన్ను
ఏర్పాటు
చేసే
ఆలోచన
ఉన్నదని
ఆయన
చెప్పారు.
పెండింగ్
కేసుల
పరిష్కారానికి
న్యాయ
శాస్త్రంలో
మార్పులు
చేస్తామని
ఆయన
చెప్పారు.
మండలాల
వారీగా
సంక్షేమ
కార్యక్రమాల
అమలును
సమీక్షిస్తూ
కార్యచరణ
ప్రణాళికలను
రూపొందించుకోవాలని
ఆయన
సూచించారు.
ప్రజా
పనులను
సమర్థంగా
చేపట్టే
ప్రాంతాలకు
నిధులు
అదనంగా
ఇస్తామని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Friday, May 24, 2002, 23:53 [IST]