వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌కు కళ్లెం: బుష్‌ను కోరిన వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌కువిజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఆయన బుష్‌కు ఒక లేఖరాశారు. భారత విలేకరులతో జరిగిన సమావేశంలో రక్షణ కార్యదర్శి యోగేంద్ర నారాయణ్‌ ఈవిషయాన్ని వెల్లడించారు. తాను వాజ్‌పేయి లేఖను తీసుకు వెళ్లలేదని కూడా ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X