వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రవాదంపై

By Staff
|
Google Oneindia TeluguNews

ఆగ్రా: ఆగ్రాలోని ఒక బూట్ల కర్మాగారంలో జరిగినఘోర అగ్ని ప్రమాదంలో కనీసం 45 మంది కార్మికులు మరణించారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇప్పటి వరకు 30 మృతదేహాలను వెలికి తీశారు. పది మందిని చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ దుర్ఘటన ఉదయంగం. 10.45 నిమిషాలకు జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు దాదాపు వంద మంది కర్మాగారంలో ఉన్నారు. మంటలను ఆర్పడానికి 15ఫైర్‌ టెండర్స్‌ను రప్పించారు. కర్మాగారంలో ఉన్న రసాయనాల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయనిఅంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X