వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్తో యుద్ధమే మార్గం: విహెచ్పి
న్యూఢిల్లీ:
కాశ్మీర్
సమస్య
పరిష్కారానికి
యుద్ధం
ఒక్కటే
మార్గమనివిశ్వ
హిందూ
పరిషత్
(విహెచ్పి)
అభిప్రాయపడింది.
అంతర్జాతీయ
ఒత్తిడికి
తలొగ్గి
భారత
ప్రభుత్వం
పాకిస్థాన్పై
చర్యకు
దిగడం
లేదనివిమర్శించింది.
విహెచ్పి
మాత్రమే
కాదు,
యావత్
దేశం
తుది
సమరాన్ని
కోరుకుంటుందని
ఆయన
అన్నారు.
పాకిస్థాన్కు
తగిన
విధంగా
బుద్ధి
చెప్పనంత
వరకు
కాశ్మీర్
సమస్య
పరిష్కారం
కాదని
ఆయన
అన్నారు.
లడక్ను
బీజింగ్కు
ఇచ్చి,
తాను
కాశ్మీర్ను
తీసుకోవడానికి
ఇస్లామాబాద్
ఒక
రహస్య
ఒప్పందాన్ని
కుదుర్చుకుందని
ఆయన
చెప్పారు.
ప్రస్తుత
పరిస్థితుల్లో
జమ్మూ
కాశ్మీర్లోస్వేచ్ఛగా,
నిజాయితీగా
ఎన్నికలు
జరగవని
ఆయన
అభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Friday, May 24, 2002, 23:53 [IST]