వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చగొట్టే చర్యలుగా చూడొద్దు: బుష్‌

By Staff
|
Google Oneindia TeluguNews

సెయింట్‌పీటర్స్‌బర్గ్‌: పాకిస్థాన్‌ క్షిపణి ప్రయోగాలను రెచ్చగొట్టే చర్యలుగా పరిగణించకూడదని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ భారత్‌కువిజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్‌ క్షిపణి ప్రయోగాలను రెచ్చగొట్టే చర్యలుగా తీసుకోబోరని ఆశిస్తున్నట్లు ఆయన ఇక్కడవిలేకరులతో అన్నారు.

ఈ ప్రాంతంలోని ప్రమాదాన్ని ప్రతి ఒక్కరూఅర్థం చేసుకోగలరని ఆయన అన్నారు. మెల్లగానైనాఅవిశ్వాసాన్ని తప్పకుండా తొలగించగలమని ఆశిస్తున్నామని బుష్‌ అన్నారు. అణ్వస్త్రాలు కలిగిన రెండు దేశాల మధ్య ఇటువంటి ఉద్రిక్తతలు ఎప్పుడైనా ప్రమాదకరమేనని, సమస్య పరిష్కారానికి ఇప్పుడిప్పుడే పని చేయడం ప్రారంభించామని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X