వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్కు దమ్ము లేదు: ఫరూఖ్
జమ్మూ:
పాకిస్థాన్
లోపలి
మిలిటెంట్
శిక్షణా
శిబిరాలపై
దాడి
చేసే
దమ్ము
భారత్కు
లేదని
జమ్మూ
కాశ్మీర్
ముఖ్యమంత్రి
ఫరూఖ్
అబ్దుల్లా
ఆదివారంనాడు
అన్నారు.
పాకిస్థాన్
ప్రేరేపిత
ఉగ్రవాదంపై
భారత్
చేతలుడిగినట్లు
వ్యవహరించడం
వల్ల
భారత్
బలహీన
దేశమనే
సందేశం
వెళ్లిందని
ఆయన
అన్నారు.
జమ్మూ
విశ్వవిద్యాలయంలో
జాతీయ
భద్రతపై
జరిగిన
సదస్సులో
ఆయన
ప్రసంగించారు.
అన్నారు.
చైనా పాకిస్థాన్ అణు, క్షిపణి కార్యక్రమాలను సమర్థించడాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. పాకిస్థాన్కు అణ్వాయుధాలు, క్షిపణులు ఎక్కడి నుంచి వచ్చాయోఅందరికీ తెలుసునని ఆయన అన్నారు.
Story first published: Sunday, May 26, 2002, 23:53 [IST]